బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేకు శంకుస్థాపన చేసిన ప్రధాని
చిత్రకూట్: మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో ప్రధాని నరేంద్ర మోడి బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేకు శంకుస్థాపన చేసి 10 వేల ఎఫ్పిఓలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడి ప్రసంగించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/