నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు కోల్పోయి 38,979.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 11,516.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.66గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/