పుట్టిన శిశుకు కరోనా పాజిటివ్‌

రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో ఘటన

Parents name their newborns
newborn baby

జైపూర్‌: రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో నవజాత శిశువుకు కరోనా సోకిటనట్లు డాకర్టు తెలిపారు. ఐతే అప్పటికే తల్లికి కరోనా ఉండడంతో వైద్యులు.. పుట్టిన శిశువుకు కూడా వైద్య పరీక్షలు చేశారు. దానికి సంబంధించి ఆదివారం నివేదిక రాగా.. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ పసిగుడ్డుతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరికీ కరోనా వైరస్ సోకింది. కాగా నాగౌర్‌లో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/