లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. వరుసగా మూడో రోజు లాభాలను ఆర్జించిన మార్కెట్లు… ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు లాభపడి 37,020కి పెరిగింది. నిఫ్టీ 162 పాయింట్లు ఎగబాకి 10,902 వద్ద స్థిరపడింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/