మందకొడిగా స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు మందకొడిగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్స్‌ 68 పాయింట్ల లాభంతో 38,908 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 11,522 వద్ద ట్రేడవుతున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/