నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 71,437కి చేరుకుంది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 21,453 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.18 వద్ద కొనసాగుతుంది.