స్వల్ప లాభాలో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ప్రారంభమాయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 59 పాయింట్లు లాభపడి 37930 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 36 పాయింట్లు ఎగబాకి 11168 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.75 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/