మిశ్రమంగా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమంగా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 67,221కి పెరగ్గా, నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 19,993 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకవ విలువ రూ.82.92 వద్ద కొనసాగుతుంది.