భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 524 పాయింట్లు కోల్పోయి 58,490కి పడిపోయింది. నిఫ్టీ 188 పాయింట్లు నష్టపోయి 17,396 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.74 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/