స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

BSE
BSE

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ఆద్యంతం ఒడిదుడుకుల్లో సూచీలు కదలాడాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16 పాయింట్లు కోల్పోయి 64,942కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 19,406 వద్ద స్థిరపడింది.