నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Bombay stock exchange
Stock markets

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు నష్టపోయి 63,874కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 19,079 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.26 వద్ద కొనసాగుతుంది.