కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: ఈరోజు మార్కెట్లు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,491 పాయింట్లు పతనమై 52,842కి పడిపోయింది. నిఫ్టీ 382 పాయింట్లు కోల్పోయి 15,863 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.00 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/