దేశ్కి బాత్ కార్యక్రమంలో అజయ్ మాకెన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి అజయ్ మాకెన్ దేశ్కి బాత్ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లు కారణంగా చేలరేగిన హింసలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/