బాల్కనీ సామ్రాజ్యంలో సెటిల్
స్పెయిన్ లో శ్రియ , ఆండ్రీ కొస్చీవ్ జంట ఎంజాయ్
ఈ లాక్ డౌన్ ను.. సెల్ఫ్ ఐసోలేషన్ రూల్స్ ను చాలా స్ట్రిక్టుగా ఫాలో అవుతున్నారు. ఆలా ఘట్టిగా రూల్స్ ఫాలో అయ్యేవారిలో శ్రియ కూడా ఉంది.
శ్రియ తన భర్త ఆండ్రీ కొస్చీవ్ తో కలిసి ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న దేశాలలో ఒకటైన స్పెయిన్ లో ఉంది. అక్కడ ఇంట్లోనే ఉంటే మరీ బోర్ అని బాల్కనీలో సెటిల్ అయిపోయింది.
వరసగా వీడియోలు పెడుతూ.. తన బాల్కనీ సామ్రాజ్యంలో ఐసోలేషన్ జీవితాన్ని అద్భుతంగా గడుపుతోంది.
తాజాగా ఈ భామ మరో బాల్కనీ వీడియోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.
ఈ వీడియోలో శ్రియ.. ఆండ్రీ ఇద్దరూ బాల్కనీలో కూర్చుని. పానీ పూరి పాని పూరి పానీ పూరి పానీ పూరి అంటూ స్పెయిన్ దేశంలో ఇండియన్ పానీ పూరిని తింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/