ఆర్థికవేత్తలతో ప్రధాని మోడి భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి దేశానికి చెందిన పలువురు అత్యున్నత ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు ఈ సమావేశం జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి నీతి ఆయోగ్ భవనంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/