రూ. 2,24,789.18 కోట్లతో ఏపి బడ్జెట్‌

హోం శాఖకు రూ. 5,988.72 కోట్లు..పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దికి రూ. 16,710.34 కోట్లు అమరావతి: ఏపి అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం 202021 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను

Read more

మార్కెట్ల పతనానికి కారణంపై స్పందించిన నిర్మలా

కేవలం వారాంతం కావడంతోనే మార్కెట్లు నష్టపోయాయి న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 1వ తేదీన లోక్ సభలో 2020-21 సంవత్సరానికి గాను

Read more

ఈ-కామర్స్‌ ట్రాన్సాక్షన్స్‌పై పన్ను

ఈ-కామర్స్‌ సైట్లపై వస్తువులు విక్రయించే వారిపై భారం న్యూఢిల్లీ: ఈకామర్స్ ట్రాన్సాక్షన్స్ పైన 1 శాతం మేర టీడీఎస్‌ను కొత్త పన్నుగా విధించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో

Read more

కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో సీఎం జగన్‌ విఫలం

బడ్జెట్‌పై ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు స్పందిచడం లేదు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని టిడిపి నేత

Read more

బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్‌ కేటాయింపు

హైదరాబాద్‌: బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం బడ్జెట్‌ కేటాయింపులు చేసిందని తెలంగాణ శాసనమండలి విప్‌ కర్నె ప్రభాకర్‌ అన్నారు. ములిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా బడ్జెట్‌

Read more

కేంద్ర బడ్జెట్‌లో నిరుద్యోగానికి ప్రాధాన్యతే లేదు

దేశం ముందు అతిపెద్ద సవాల్‌ నిరుద్యోగం న్యూఢిల్లీ: శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెదవి

Read more

పన్ను ఎగవేతను క్రిమినల్‌ నేరం పరిధి నుంచి తప్పిస్తాం

బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పన్నుల విధానంపై వివరాలు తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు

Read more

జీఎస్‌టీ వల్ల సామాన్యులకు ఎంతో మేలు

ఒకే పన్ను విధానంతో సత్ఫలితాలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకేరకమైన పన్ను విధానం కోసం అమల్లోకి తెచ్చిన జీఎస్‌టీ వల్ల సామాన్యులకు ఎంతో మేలు జరిగిందని, ముఖ్యంగా శ్లాబుల

Read more

ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తోన్న రాష్ట్రపతి న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు.

Read more

ఆర్థికవేత్తలతో ప్రధాని మోడి భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి దేశానికి చెందిన పలువురు అత్యున్నత ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు ఈ సమావేశం జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి

Read more