సరికొత్త రికారులను తాకిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఉదయం 9.26 గంటల సమయంలో సెన్సెక్స్ 143 పాయింట్లు పెరిగి 44,761 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 13,165 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/