ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదలీ
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
Amaravati: ఏపీ లో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. జిల్లాల్లో మూడో జాయింట్ కలెక్టర్ల నియామకంతో పెద్ద సంఖ్యలో బదలీలు జరిగాయి.
జిల్లాల్లో ముగ్గురు జాయింట్ కలెక్టర్లలో ఇద్దరు ఐ ఏ ఎస్ అధికారులు ఉండగా, ఒకరు రాష్ట్ర సర్వీసులకు చెందిన డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారి. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పై ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది.
ముగ్గురు జాయింట్ కలెక్టర్ల కు పర్యవేక్షించాల్సిన శాఖలను కేటాయిస్తూ గతంలో నే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.\
తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం :https://www.vaartha.com/specials/kids/