దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
Chennai: దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఎంఫాన్ తూఫాన్ ప్రభావం తో ఈరోడ్ ,సేలం ,ధర్మపురి ,కోయంబత్తూర్ ,క్రిష్ణగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈదురు గాలుల వేగానికి అక్కడక్కడ హోర్డింగ్స్ ,చెట్లు , కరెంటు స్థంబాలు నేలకొరిగాయి.
సేలం .ధర్మపురి ,క్రిష్ణగిరి జిల్లాలో భారీ గా వర్షపాతం నమోదైయే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/