లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..ప్రసంగం
న్యూఢిల్లీః లోక్సభలో మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. అంతకుముందు బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.