గోవా మాజీ గవర్నర్ మృదులా సిన్హా మృతి

బీహార్ కు చెందిన మృదులా సిన్హా తొలి నుంచీ బీజేపీతోనే..

Mridula Sinha -File

Panaji: గోవా మాజీ గవర్నర్ మృదులా సిన్హా (77)కన్నుమూశారు. . బీహార్ కు చెందిన మృదులా సిన్హా తొలి నుంచీ బీజేపీతోనే ఉన్నారు.

ఆమె మంచి రచయిత్రి కూడా, బీజేపీ మహిళామోర్చా అధ్యక్షురాలిగాపనిచేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/