గోవా మాజీ గవర్నర్ మృదులా సిన్హా మృతి
బీహార్ కు చెందిన మృదులా సిన్హా తొలి నుంచీ బీజేపీతోనే..
Panaji: గోవా మాజీ గవర్నర్ మృదులా సిన్హా (77)కన్నుమూశారు. . బీహార్ కు చెందిన మృదులా సిన్హా తొలి నుంచీ బీజేపీతోనే ఉన్నారు.
ఆమె మంచి రచయిత్రి కూడా, బీజేపీ మహిళామోర్చా అధ్యక్షురాలిగాపనిచేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/