మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్

కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు

Easter celebrations at Medak CSI Church
Easter celebrations at Medak CSI Church

Medak: రాష్ట్ర వ్యాప్తంగా ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. అతి పెద్దదైన చర్చిగా ప్రసిద్ధికెక్కిన మెదక్ సీఎస్ఐ చర్చిలో వేడుకలను భక్తి శ్రద్ధలతో జరిపారు. బిషప్ రెవరెండ్ సాల్మన్ రాజు సందేశం ఇచ్చారు. కోవిద్ నిబంధనలను పాటిస్తూ జరిగిన ప్రార్ధనల్లో భక్తులు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/