ఇండోనేషియాలో భూకంపం

Earthquake
Earthquake

ఇండోనేషియా: ఇండోనేషియా దేశంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. ఇండోనేషియా దేశంలోని కోట టెర్నేటీ నగరానికి పశ్చిమాన 116 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. 15.3 కిలోమీటర్ల లోతులో వచ్చిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. ఇండోనేషియా అధికారులు అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భూకంపం సందర్భంగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తినష్టం, ప్రాణనష్టంపై వివరాలు ఇంకా తెలియలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/