దుబ్బాక..ఆరో రౌండ్‌లో టిఆర్‌ఎస్‌ ఆధిక్యం

solipeta-sujatha- dubbaka-as-trs-candidate

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తొలి ఐదు రౌండ్లలో బిజెపి ఆధిక్యం ఉండగా..ఆరరో రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 353 ఓట్ల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం దుబ్బాక ఆరు రౌండ్లు మగిసే సమయానికి టిఆర్‌ఎస్‌ అభ్య‌ర్థి సోలిపేట సుజాత రెడ్డికి 4062 ఓట్లు పోల‌వ‌గా, బిజెపికి 3709 ఓట్లు పోల‌య్యాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 530 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు. ఆరో రౌండ్ ముగిసేస‌రికి బిజెకి 2,667 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/