అత్యధిక లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. స్టాక్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి అత్యధిక పాయింట్లు పెరిగి మార్కెట్లను లాభాలతో ముగించింది. సాయంత్రం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 917 పాయింట్లు లాభపడి 40,789 వద్ద ముగించింది. నిఫ్టీ సూచీ 271 పాయింట్లు ఎగబాకి 11,979 పాయింట్ల వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.25 వద్ద ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/