భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.52 గంటల సమయంలో సెన్సెక్స్ 829 పాయింట్లు కోల్పోయి 30,826 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 232 పాయింట్లు నష్టపోయి 9,029 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.91 వద్ద ట్రేడవుతుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/