గుజరాత్ లో కొత్తగా 14 మందికి కరోనా
పాజిటివ్ కేసుల సంఖ్య 144
Gujarat: గుజరాత్ లో ఈ రోజు కొత్తగా 14 మందికి కరోనా సోకింది.
దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 144కు పెరిగింది.
కరోనా కట్టడికి లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా పాటించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది.
సామాజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరొనాను కట్టడి చేయడం సాధ్యమౌతుందని తెలిపింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/