నోయిడాలో 31వరకూ 144 సెక్షన్
పెరుగుతున్న కరోనా కేసులు
Noida: ఉత్తర ప్రదేశ్ లోని నొయిడాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో యోగి సర్కార్ అప్రమత్తమైంది.
నొయిడాలో ఈ నెల 30 వరకూ నిషేధాజ్ణలు విధించింది.
నొయిడాలో ఈ నెల 31వరకూ 144వ సెక్షన్ విధించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/