నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత
నల్గొగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ను వరద ఉధృతి తగ్గడంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 587.70 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలకు గాను…ప్రస్తుత నీటి నిల్వ 305.9222 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 41,639 క్యూసెక్కులుగా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/