తాజా ఉద్రిక్తతలపై స్పందించిన చైనా
తాము గీత దాటలేదన్న చైనా
బీజీంగ్: చైనా నిన్న, మొన్న తూర్పు లడఖ్, ప్యాంగాంగ్ సరస్సు వద్ద స్టేటస్ కోను మార్చే ప్రయత్నాలు చేసిందని భారత రక్షణ శాఖ విషయం తెలిసిందే. అయితే ఈవిషంపై చైనా స్పందించింది. తమ సైన్యం ఎక్కడా అతిక్రమణలకు పాల్పడలేదని, ఎల్ఏసీని దాటలేని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ స్పష్టం చేశారు. సరిహద్దు వివాదంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. గాల్వన్ లోయ ఘర్షణల నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు పరిసర ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గినట్టే తగ్గిన చైనా… మళ్లీ నిర్మాణాల కోసం ప్రయత్నిస్తుండడంతో భారత సైన్యం అప్రమత్తమైంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/