కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 839 పాయింట్లు కోల్పోయి 38,628కి పడిపోయింది. నిఫ్టీ 260 పాయింట్లు పతనమై 11,387కి దిగజారింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/