కాకినాడ తీరంలో హాల్దియా, ఇండోనేషియా కార్గో షిప్ లు

సిబ్బందికి వైద్య పరీక్షలు:
దిగవద్దని విదేశీయులకు అధికారుల సూచన

Cargo ships

Kakinada: కాకినాడ తీరం లో హాల్దియా, ఇండోనేషియా కు చెందిన రెండు కార్గో షిప్ లు ఉన్నాయి.

అధికారులు ఓడ సిబ్బందిని బయటకు రానీయకుండా షిప్ లోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజులు క్వారంటైన్ విధించారు.

షిప్ నుంచి కిందకు దిగవద్దని విదేశీయులకు అధికారులు సూచించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/