100 మందిని హతమార్చిన బోకోహరామ్ ఉగ్రవాదులు
మాలి సరిహద్దులోని గ్రామంలో ఘాతుకం
Mali: బోకో హరామ్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మాలి సరిహద్దులో ఉన్న రెండు గ్రామాలపై దాడి చేసి కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చి చంపారు.
మాలి సరిహద్దులోని ఒక గ్రామంలో గ్రామస్థులు ఇద్దరు బోకో హరామ్ ఉగ్రవాదులను కొట్టి చంపడంతో ప్రతీకార చర్యగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
దీంతో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన తోచబంగౌ, జారౌమ్దారే గ్రామాలలో విషాదం నెలకొింది.
తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/