సామాన్య ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే సినిమా టికెట్ల ధరపై నిర్ణయం

మంత్రి అవంతి శ్రీనివాస్

AP Minister Avanthi Srinivas
AP Minister Avanthi Srinivas

Visakhapatnam: సామాన్య ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే సినిమా టికెట్ల ధరపై నిర్ణయం తీసుకున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పవన్‌కల్యాణ్ సినిమా విషయంలో తాము ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కరోనా కేసులు పెరుగుతున్న కారణం గానే సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ప్రచార సభను రద్దు చేసుకున్నారని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/