ఏపి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

అమరావతి: ఏపి ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 23 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరగనున్నాయి.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..
మార్చి 23, 2020 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 24, 2020 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
మార్చి 26, 2020 : సెకండ్ లాంగ్వేజ్
మార్చి 27, 2020 : ఇంగ్లిష్ పేపర్ 1
మార్చి 28, 2020 : ఇంగ్లిష్ పేపర్ 2
మార్చి 30, 2020 : గణితం పేపర్ 1
మార్చి 31, 2020 : గణితం పేపర్ 2
ఏప్రిల్ 01, 2020 : జనరల్ సైన్స్ పేపర్ 1
ఏప్రిల్ 03, 2020 : జనరల్ సైన్స్ పేపర్ 2
ఏప్రిల్ 04, 2020 : సోషల్ స్టడీస్ పేపర్ 1
ఏప్రిల్ 06, 2020 : సోషల్ స్టడీస్ పేపర్ 2
ఏప్రిల్ 07, 2020 : సంస్కృతం, అరబిక్, పర్షియన్ సబ్జెక్ట్
ఏప్రిల్ 08, 2020 : ఒకేషనల్ పరీక్షలు
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/