ఇవాళ ఆస్తుల వివరాల వెల్లడి
Amaravati: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ ఆస్తుల వివరాలను వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో లోకేష్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/