ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. 19.69సెన్సెక్స్‌ పాయింట్ల నష్టంతో 51,309 వద్ద ముగిశాయి. నీఫ్టీ 2.80 పాయింట్ల నష్టంతో 15,106.50 వద్ద స్థిరపడింది.