పోలీసులకు విజయవాడ జైన్ సమాజం వితరణ
నగర పోలీసు కమిషనర్ అభినందన
విజయవాడ: విజయవాడ నగరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది సేవలకు స్పందించి విజయవాడ జైన్ సమాజం ఆధ్వర్యంలో 42-ప్రెస్టేజ్ కంపెనీ కిటెల్ కిట్స్, శానిటైజర్లు, గ్రీన్ టీ డిప్స్ ప్యాకెట్లను అందజేశారు.
నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ను ఆయన కార్యాలయంలో కలిసి కోవిడ్-19 బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు స్వచ్చందంగా అందజేశారు..
ఈసందర్భంగాసంఘం తరపున వితర అందించిన కాంతీలాల్, మనోజ్ కొఠారి తదితరులను పోలీసు కమిషనర్ అభినందించారు.
తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/