ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్పై భారం
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్పై అదనపు భారం వేసింది. లీటర్ పెట్రోల్కు 76 పైసలు, లీటర్ డీజల్కు రూ.1.7 పెంచింది. వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పన్ను పెంచింది. దీంతో వాహన దారులపై భారం పడనుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/