ఎంజీఆర్ , జయలలిత కు ఆలయం

మధురై లో నేడు ప్రారంభం

Temple to MGR, Jayalalithaa
Temple to MGR, Jayalalithaa

Chennai: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్, జయలలితల దేవాలయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి నేడు ప్రారంభించనున్నారు.

మధురైలోని ల్లు పట్టిలో విశాలమైన స్థలంలో రూ. 50లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో ఎజీఆర్, జయలలితల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేశారు.  

జయలలిత కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఉదయ్‌కుమార్ ఈ ఆలయాన్ని నిర్మించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/