కరోనా నుంచి బయటపడే సామర్థ్యం భారత్కు ఉంది
తెలంగాణ మంత్రి కెటిఆర్
హైదరాబాద్: కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తాను పాల్గోన్నట్లు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. కరోనా మహామ్మరి విషయంలో ఏర్పడిన ప్రతికూల వాతావరణం ఎన్నో గొప్ప అవకాశాను అందిస్తుందని, ప్రపంచానిక కంటే ముందే కరోనా నుంచి బయటపడే మార్గాలను అభివృద్ది చేసే సామర్ధ్యం భారత్కు ఉందని, అందుకు అనుగూనంగా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని తన అభిప్రాయాని వ్యక్తం చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/