రెండో రోజు లాభాలతొ ముగించిన స్టాక్‌ మార్కెట్లు

సెన్సెక్స్‌ 371… నిఫ్టీ 99

sensex.
sensex.

ముంబయి: కరోనా నేపథ్యంలో ఉన్న పరిస్థితులు త్వరలోనే కోలుకుంటాయనే అంచనాలతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగించాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 371 పాయింట్లు లాభపడి 32,115 కు చేరగా.. నిఫ్టి 99 పాయింట్ల లాభంతో 9,381 వద్ద స్థిరపడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/