యువగళం విజయోత్సవ సభకు రానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న టిడిపి, జనసేన అమరావతిః టిడిపి యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖలోని ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగియబోతోంది.

Read more