రాహుల్‌ గాంధీ పాదయాత్రకు వైఎస్‌ స్ఫూర్తిః సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ః నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి. ఈ సందర్భంగా గాంధీ భవన్‌లో దివంగత వైఎస్ 75వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్

Read more

వైఎస్‌ సమాధి వద్ద ప్రార్థనలను నిర్వహించిన షర్మిల, విజయమ్మ

వైఎస్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు కడపః నేడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈ సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద

Read more

పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించిన సీఎం జగన్‌

అమరావతిః గుంటూరు కాజాలో వైస్‌ఆర్‌సిపి ప్లీన‌రీ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. ఈకార్య‌క్ర‌మానికి త‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మితో క‌లిసి హాజ‌రైయ్యారు సీఎం జ‌గ‌న్. వీరికి పార్టీ నేతలు ఘన స్వాగతం

Read more

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన విజయమ్మ, షర్మిల

ఇడుపులపాయ: ఇడుపులపాయలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల నివాళర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ఘాట్‌

Read more

పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే

రైతు పక్షపాతి అంటూ వ్యాఖ్యలు ఇడుపులపాయ: సిఎం జగన్‌ ఇడుపులపాయలో తన తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్‌ఆర్‌ను ‌రించుకుంటూ బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఇడుపులపాయ

Read more