నేడు వ‌రంగ‌ల్ లో పర్యటించనున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయ‌న ఇవాళ వ‌రంగ‌ల్ కు వ‌స్తున్నారు.

Read more

ఏపి హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు

సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా మరో ముగ్గురు న్యాయమూర్తులు రాబోతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపికి కేటాయించిన

Read more

వలస కార్మికులను ఆదుకోవాలని సుప్రీంలో పిటీషన్‌

దిల్లీ: కరోనా వ్యాప్తి నివారణకు దేశంలో లాక్‌డౌన్‌ విదించడంతో, వలస కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు

Read more