ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం ఉదయం పేలుడు సంభవించింది. దీంతో కోర్టు పరిసరాలు ఒక్కసారిగా వణికిపోయాయి. అంతా పరుగులు పెట్టారు. ఏం జరిగిందో తెలియక హడలిపోయారు.

Read more

ఢిల్లీ రోహిణీ కోర్టు ప్రాంగణంలో కాల్పులు కలకలం

ఢిల్లీ రోహిణీ కోర్టు ప్రాంగణంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన లో ఏకంగా నలుగురు మృతి చెందారు. రోహిణి కోర్టు లోని రూమ్‌ నెంబర్‌ 207

Read more