గత ఏడాదితో పోలిస్తే 6.8% పెరిగిన నేరాల పెరిగాయిః వార్షిక నేర నివేదిక విడుదల

హైదరాబాద్‌ః గత ఏడాదితో పోలిస్తే 6.8% పెరిగిన నేరాల సంఖ్య పెరిగినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఈ ఏడాది 29166 కేసులు నమోదు అయిందని..

Read more

హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి పోస్టింగ్‌ ఇచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్‌ సీపీగా ఉన్న

Read more

రెండు రోజులు మూతపడనున్న మద్యం షాపులు

హైదరాబాద్: హోలీ పండుగ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూతపడనున్నాయి. గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్‌

Read more

ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదు..సీపీ

హైదరాబాద్‌: బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఘటనలో ఆటో డ్రైవర్లకు సంబంధం లేదని చెప్పారు. యువతి పోలీసులను తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు.

Read more

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రాచకొండ సీపీ

హైదరాబాద్‌: రాచకొండ సీపీ మహేష్ భగవత్ మల్కాజిగిరి పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..మల్కాజిగిరి ప్రైమరీ సెంటర్‌లో మొదటిగా తానే కరోనా వ్యాక్సిన్

Read more

కమాండ్‌ కంట్రోల్‌ డేటా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ గచ్చిబౌలిలో కమాండ్‌ కంట్రోల్‌ అండ్‌ డేటా సెంటర్‌‌ను ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంట‌ర్‌ను ప్ర‌భుత్వం

Read more