నేడు పల్నాడులో చంద్రబాబు పర్యటన

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పల్నాడు లో పర్యటించబోతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో చంద్రబాబు తన దూకుడు ను పెంచారు.

Read more

‘ప్రజాగళం’ సభపై వైసీపీ సెటైర్లు

నేడు చిలకలూరిపేటలో ‘ప్రజాగళం’ పేరుతో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తం గా సభ నిర్వహించబోతున్నాయి. ఈ సభలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

Read more