ఐరాస వేదికగా మరోసారి పాకిస్థాన్కు భారత్ దీటుగా సమాధానం
న్యూఢిల్లీః ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్కు భారత్ దిమ్మతిరిగి పోయేలా బదులిచ్చింది . యూఎన్లోని ఇండియన్ మిషన్ కార్యదర్శి మిజిటో వినిటో మాట్లాడుతూ..
Read more