మూడు రోజులపాటు జరుగనున్న అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌: స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై చర్చించారు.

Read more